దేశవ్యాప్తంగా గ్యాస్ లేక టిఫిన్ సెంటర్లు, హోటళ్లు మూతపడుతున్నాయి. కానీ నిజామాబాద్ పట్టణంలోని పాత కలెక్టర్పక్కన తేజ టిఫిన్ సెంటర్నిర్వాహకులు 18 ఏళ్లుగా బొగ్గుల పొయ్యిపై ఆధారపడి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మార్కెట్లో ఉండే ధరల కంటే తక్కువకు టిఫిన్ అమ్ముతున్నారు. రచి సైతం బాగుంటుందని స్థానికులు చెబుతున్నారు. -వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
